గ్రూప్-1 రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఖండించింది. ‘‘రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని ఓ అభ్యర్థి తప్పుడు ఫిర్యాదు చేశారు. అతడికి నోటీసు ఇచ్చాం. ర్యాంకురాని కొందరు అభ్యర్థులు, కొన్ని కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆ ఆరోపణలను నమ్మొద్దు,’’ అని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.
short by
Srinu /
11:06 pm on
15 Apr