For the best experience use Mini app app on your smartphone
గువహటిలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో 2 మార్పులు చేసింది. గాయపడిన శుభ్‌మన్ గిల్ స్థానంలో సాయి సుదర్శన్, అక్షర్ పటేల్ స్థానంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి జట్టులోకి వచ్చారు. గిల్ గైర్హాజరీలో రిషభ్ పంత్ భారత్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. అతడు టీమిండియా తరఫున 38వ టెస్ట్ కెప్టెన్ అయ్యాడు.
short by / 09:02 am on 22 Nov
For the best experience use inshorts app on your smartphone