For the best experience use Mini app app on your smartphone
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్‌ నెల నుంచి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నాటికి ప్రారంభం కానున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమవగా, మంత్రి ఓ పేదవారి ఇంట్లో వంట చేసి, ఆ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.
short by / 06:13 pm on 31 May
For the best experience use inshorts app on your smartphone