జూన్ 2025లో 21.89 లక్షల మంది కొత్త సభ్యులు EPFOలో చేరారని భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. 2018 నుంచి పేరోల్ డేటా ట్రాకింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఒకనెలలో ఇంత మంది సభ్యులు EPFOలో చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కాలంలో కొత్త సభ్యుల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 13.46%, నెలవారీ ప్రాతిపదికన 9.14% పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వివరించాయి.
short by
/
11:31 pm on
21 Aug