For the best experience use Mini app app on your smartphone
జ్యుడీషియల్ యాక్టివిజం (న్యాయ క్రియాశీలత) 'జ్యుడీషియల్ అడ్వెంచరిజం' లేదా 'జ్యుడీషియల్ టెర్రరిజం'గా మారకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయి అన్నారు. పౌరుల హక్కులను కాపాడటంలో శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం విఫలమైనప్పుడు, రాజ్యాంగ కోర్టులు (హైకోర్టులు, సుప్రీంకోర్టు) జోక్యం చేసుకోవడం అనివార్యమని పేర్కొన్నారు. అయితే, ఈ జోక్యం న్యాయ అతిక్రమణగా పరిణమించకుండా జాగ్రత్త పడాలన్నారు.
short by / 04:25 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone