భారత్లో ప్రతిష్టాత్మకమైన తీర్థయాత్ర అయిన అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏటా అనేక మంది భక్తులు జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ ఆలయంలో సహజంగా ఉద్భవించిన మంచు శివలింగాన్ని పూజించి, శివుని ఆశీర్వాదం పొందడానికి ఈ ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే భద్రతను పటిష్ఠం చేసింది.
short by
/
12:28 pm on
01 Jul