For the best experience use Mini app app on your smartphone
జనగామ జిల్లా ఆలింపూర్‌ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగు పడిన ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని నివేదికలు తెలిపాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను BRS జనగామ MLA పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
short by Devender Dapa / 10:33 pm on 18 Apr
For the best experience use inshorts app on your smartphone