భారత్లోని పౌరులు జనన ధ్రువీకరణ పత్రం పొందడానికి, అప్డేట్ చేసుకోవడానికి ఇచ్చిన గడువును కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 27 వరకు పొడిగించింది. అంతకుముందు, ఈ గడువు తేదీ 2024 డిసెంబర్ 31గా ఉంది. అలాగే, జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంతకు ముందు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని తొలగించారు. భారత్లోని 75% మంది పెద్దలకు జనన లేదా వివాహ ధ్రువీకరణ పత్రాలు లేవని సమాచారం.
short by
Sri Krishna /
05:57 pm on
22 Feb