For the best experience use Mini app app on your smartphone
జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని హంద్వారా-నౌగామ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ(LoC) వెంట శుక్రవారం భద్రతా దళాలు ఒక ప్రధాన ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేశాయి. భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఇందులో 2 M-సిరీస్ రైఫిల్స్, 4 మ్యాగజైన్లు, 2 చైనీస్ పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, 2 హ్యాండ్ గ్రెనేడ్‌లు, కొన్ని లైవ్ రౌండ్‌లను స్వాధీనం చేసుకున్నాయి.
short by / 09:51 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone