For the best experience use Mini app app on your smartphone
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్‌పై 50% సుంకం విధించిన తర్వాత పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ భారత్‌ను టార్గెట్‌ చేసుకోవడం తప్పని పేర్కొన్నారు. "రష్యా నుంచి యురేనియం, హెక్సాఫ్లోరైడ్, ఇతర వ్యూహాత్మక ఖనిజాలను అమెరికా కొనుగోలు చేస్తుంది. ప్రధాని మోదీ భారతదేశ హక్కుల కోసం నిలబడటం ఒక చారిత్రక ఘట్టంగా చరిత్రకారులు గుర్తుంచుకుంటారు,'' అని ఆయన చెప్పారు.
short by / 09:12 am on 12 Aug
For the best experience use inshorts app on your smartphone