For the best experience use Mini app app on your smartphone
సోమవారం టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ.. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు (68) కెప్టెన్‌గా వ్యవహరించాడు. అత్యధిక విజయాలు(40) సాధించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. అతడు అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు చేశాడు. కోహ్లీ 2019లో దక్షిణాఫ్రికాపై 254* రన్స్ స్కోరు చేసిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్ విరాట్.
short by / 12:35 pm on 12 May
For the best experience use inshorts app on your smartphone