భారత్ అంతటా పెరుగుతున్న భద్రతా చర్యల మధ్య, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని రక్షించడానికి శుక్రవారం తాజ్ మహల్లో యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిని కౌంటర్-యూఏఎస్ (మానవరహిత విమాన వ్యవస్థ) లేదా సీ-యూఏఎస్ అని కూడా ఈ యాంటీ-డ్రోన్ వ్యవస్థను పిలుస్తారు. ఇది అనధికార లేదా శత్రు డ్రోన్లతో కలిగే ముప్పును గుర్తించేందుకు, ట్రాక్ చేసేందుకు, కూల్చేందుకు అధునాతన సాంకేతికతతో కూడిన రక్షణ వ్యవస్థ.
short by
/
05:56 pm on
31 May