For the best experience use Mini app app on your smartphone
ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలో ఉన్న తాజ్‌ మహల్‌లో సాధారణంగా పర్యటకులు చేరుకోలేని ఓ ప్రదేశానికి సంబంధించిన ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటో షాజహాన్, ముంతాజ్‌ల వాస్తవ సమాధులను చూపిస్తోందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. అయితే తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వెళ్లిన వారు చూసే సమాధులు నకిలీవి. వాటిని 'సమాధి భవనాలు' అంటారు. అయితే ఫొటో నిజమైనదో కాదో తేలాల్సి ఉంది.
short by / 11:38 pm on 21 Aug
For the best experience use inshorts app on your smartphone