త్వరలో తాను ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్లో ప్రసంగించడానికి ఆ దేశంలో పర్యటించొచ్చని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. గాజా శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత ఈ మేరకు తెలిపారు. దీనిని ట్రంప్ 'చరిత్రాత్మకమైనది' అని అభివర్ణించారు. కాగా, నెస్సెట్లో ప్రసంగించమని ట్రంప్ను ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆహ్వానించారు. గాజా కాల్పుల విరమణ మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ గురువారం అంగీకరించాయి.
short by
/
08:38 am on
09 Oct