For the best experience use Mini app app on your smartphone
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఫిబ్రవరి కోటా టికెట్లను టీటీడీ నవంబర్‌ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లను ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ ద్వారా జారీ చేస్తారు. లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్‌కు ఈనెల 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.
short by srikrishna / 07:58 am on 17 Nov
For the best experience use inshorts app on your smartphone