For the best experience use Mini app app on your smartphone
తిరుమలలో డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని TTD ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని చెప్పారు. మొదటి 3 రోజులు శ్రీవాణి, రూ.300ల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 2-8 వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్‌ పద్ధతిలో కేటాయిస్తామన్నారు.
short by srikrishna / 03:46 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone