For the best experience use Mini app app on your smartphone
తెలుగు రాష్ట్రాల జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి బుధవారం దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో భేటీ కానున్నారు. 10 అంశాల ఎజెండాను జలశక్తి శాఖ సిద్ధం చేసింది. ప్రస్తుత దశలో ‘పోలవరం-బనకచర్ల’పై చర్చ అసంబద్ధమంటూ కేంద్రానికి తెలంగాణ తాజాగా లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ పోలవరం-బనకచర్ల అనుసంధానమే జలశక్తి ఎజెండాలో మొదటి అంశంగా ఉంది.
short by / 08:17 am on 16 Jul
For the best experience use inshorts app on your smartphone