తమిళనాడులోని తంజావూరు సమీపంలో సోమవారం రాత్రి 38 ఏళ్ల బీజేపీ మహిళా కార్యకర్త బి.శరణ్య హత్య ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి శరణ్య సవతి కొడుకు సహా ముగ్గురు వ్యక్తులు మంగళవారం మధురైలో పోలీసుల ముందు లొంగిపోయారని పేర్కొన్నారు. ఈ హత్యకు రాజకీయ కోణం లేదని, కుటుంబ వివాదాల కారణంగానే ఇది జరిగిందని తెలిపారు. ఈ హత్యలో రాజకీయ కోణం ఉందని తొలుత ఆరోపణలు వచ్చాయి.
short by
/
10:47 pm on
06 May