టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు పులివర్తి నాని (టీడీపీ), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (వైసీపీ) నామినేషన్ వేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్దకు గురువారం ఒకేసారి చేరుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
short by
Sri Krishna /
03:46 pm on
25 Apr