నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దాని ప్రకారం, మే 2న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఫలితాలను ఈసీ వెల్లడించనుంది
short by
Sri Krishna /
04:41 pm on
25 Apr