For the best experience use Mini app app on your smartphone
తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను పాకిస్థాన్‌కు చెందిన యువకుడు కత్తితో నరికి చంపాడు. నిర్మల్‌కు చెందిన ప్రేమ్‌సాగర్‌, నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ దుబాయ్‌లోని బేకరీలో పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ఓ పాక్‌ యువకుడు మతపరమైన నినాదాలు చేస్తూ వీరిపై గత శుక్రవారం దాడి చేయడంతో చనిపోయారు. దీనిపై మృతదేహాలు త్వరగా వచ్చేలా చూడాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.
short by Bikshapathi Macherla / 10:39 pm on 15 Apr
For the best experience use inshorts app on your smartphone