For the best experience use Mini app app on your smartphone
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ మూడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు. ఇది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు ఈ రికార్డు సచిన్‌-దినేశ్‌ కార్తీక్ (194 పరుగుల భాగస్వామ్యం)ల పేరిట ఉండేది. ఈ మ్యాచ్ ద్వారా గైక్వాడ్ తన తొలి వన్డే సెంచరీని నమోదు చేయగా, కోహ్లీ 53వ సెంచరీ కొట్టాడు.
short by / 11:19 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone