For the best experience use Mini app app on your smartphone
కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ ప్రాంగణంలో తొమ్మిది దసరా ఏనుగుల మొదటి బ్యాచ్‌కు ఆచార, సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. దీంతో చారిత్రక వారసత్వ నగరమైన మైసూరు కోలాహలంగా మారింది. దసరాకు ముందు జరిగే ఈ ఏనుగులను స్వాగతించే కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా చాముండేశ్వరి, గణేశ్‌ ఆలయాల పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఏటా మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
short by / 11:46 pm on 11 Aug
For the best experience use inshorts app on your smartphone