గడివేముల మండలం దుర్వేసి గ్రామ సమీపంలో గురువారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.41 వేల నగదు, 8 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని గడివేముల ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను సదరు నిందితులపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.
short by
M Srinu /
03:57 pm on
25 Apr