For the best experience use Mini app app on your smartphone
గడివేముల మండలం దుర్వేసి గ్రామ సమీపంలో గురువారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.41 వేల నగదు, 8 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని గడివేముల ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను సదరు నిందితులపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.
short by M Srinu / 03:57 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone