ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత ఆయనను గుర్తుచేసుకుంటూ హేమ మాలిని తొలిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "ధరం జీ నా ప్రియమైన భర్త... స్నేహితుడు, నా సర్వస్వం" అని ఆమె ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. తనకు కలిగిన నష్టాన్ని మాటల్లో వర్ణించలేమని, తనకు అతనితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయని ఆమె చెప్పారు.
short by
/
01:52 pm on
27 Nov