For the best experience use Mini app app on your smartphone
నిజామాబాద్‌ జిల్లా దేవక్కపేటలో మద్యం సేవించి తరచూ వేధిస్తున్న భర్తపై ఆయన ఇద్దరు భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. 42 ఏళ్ల మోహన్‌కు ఇద్దరు భార్యలు కవిత, సంగీత.. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన మోహన్, ఆదివారం రాత్రి భార్యలిద్దరినీ గదిలో బంధించాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన మహిళలు, సోమవారం పెట్రోల్‌ తీసుకొచ్చి ఇంటి ఆవరణలో నిద్రపోతున్న మోహన్‌పై పోసి నిప్పంటించారు.
short by Devender Dapa / 10:36 pm on 24 Nov
For the best experience use inshorts app on your smartphone