టీడీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీజీ భరత్ గురువారం నామపత్రం దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్ పత్రాన్ని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవతేజకు అందజేశారు. అంతకుముందు భరత్ కర్నూలు పెద్ద మార్కెట్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు తన తండ్రి, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్తో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సుమారు 30వేల మందికి పైగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి.
short by
M Srinu /
07:27 pm on
25 Apr