For the best experience use Mini app app on your smartphone
ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత పాక్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ప్లేయర్లు నిరాకరించారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఛేజింగ్ పూర్తి చేసిన తర్వాత నేరుగా పెవిలియన్‌కు వెళ్లగా, పాకిస్థాన్‌ ఆటగాళ్లు మాత్రం మైదానంలో నిరీక్షించారు. పాక్‌ ఆటగాళ్లు ఇంకా మైదానంలో ఉండగానే టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ తమ డ్రెస్సింగ్ రూమ్ తలుపు మూసివేశారు.
short by / 08:04 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone