For the best experience use Mini app app on your smartphone
ఉగ్రవాద వ్యతిరేక చర్య ముసుగులో పాకిస్థాన్ సైన్యం పష్టున్లపై ప్రభుత్వ మద్దతుతో యుద్ధం చేస్తోందని పష్టున్ తహాఫుజ్(PTM) ఉద్యమ నేత మంజూర్ పష్టున్ ఆరోపించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా వ్యాప్తంగా పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం, జీనోసైడ్, పష్టున్ గొంతులను అణచివేతకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. క్రమబద్ధమైన అణచివేత వైఖరికి వ్యతిరేకంగా ఐక్యత, శాంతియుత ప్రతిఘటనకు PTM పిలుపునిచ్చింది.
short by / 11:16 pm on 31 Oct
For the best experience use inshorts app on your smartphone