పాకిస్థాన్ హైదరాబాద్లోని మోచి గోత్ విమానాశ్రయం సమీపంలో పేలుడు సంభవించిందని నివేదికలు తెలిపాయి. ఈ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23 మందికి గాయాలు అయ్యాయని పేర్కొన్నాయి. పేలుడుకు గల కారణాలపై ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, స్థానిక బాణసంచా తయారీ యూనిట్లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా పేలుడు సంభవించిందని చెప్పాయి.
short by
/
11:18 pm on
15 Nov