For the best experience use Mini app app on your smartphone
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత తటస్థ వేదికలతో సహా పాకిస్థాన్‌తో క్రికెట్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పిలుపునిచ్చారు. "ఉగ్రవాదం ఆగనంత వరకు భారత్- పాకిస్థాన్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉండకూడదు," అని గంభీర్ అన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఆ తర్వాత భారత్-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
short by / 10:29 pm on 06 May
For the best experience use inshorts app on your smartphone