వెండి వస్తువులు దానం చేయడం లేదా బహుమతిగా ఇవ్వడం వల్ల దేవతల అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. వారి ప్రకారం, వెండి నాణెం బహుమతిగా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరిసంపద పెరుగుతుంది. వెండితో చేసిన గణేశ్ ప్రతిమను ఇస్తే ఆటంకాలు తొలగిపోతాయి. వెండి పెన్ను ఇస్తే పనిలో విజయం వరిస్తుంది. ఆవు, దూడ విగ్రహాన్ని ఇస్తే కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వెండి కుందులు ఇస్తే సానుకూల శక్తి వస్తుంది.
short by
Srinu /
06:26 pm on
31 May