For the best experience use Mini app app on your smartphone
ప్రారంభించిన 15 నిమిషాల్లోనే కొత్త లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయిన ఘటన ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్‌ తీరంలో జరగ్గా, సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. దీని నిర్మాణానికి $1 మిలియన్‌ (దాదాపు రూ.8.74 కోట్లు పైగా) ఖర్చయ్యింది. దాని యజమాని, కెప్టెన్‌, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి, క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
short by srikrishna / 11:35 am on 04 Sep
For the best experience use inshorts app on your smartphone