For the best experience use Mini app app on your smartphone
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జరిగిన పరేడ్‌ ఆఫ్‌ నేషన్స్‌లో భాగంగా రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న షట్లర్ పీవీ సింధు, వెటరన్ టీటీ ప్లేయర్ శరత్ కమల్ భారత జెండాను మోశారు. పరేడ్‌లో భారత బృందంలో భాగంగా మొత్తం 78 మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రారంభ వేడుక సెయిన్ నదిపై జరిగింది. ప్రధాన స్టేడియానికి వెలుపల ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి.
short by Sharath Behara / 12:34 am on 27 Jul
For the best experience use inshorts app on your smartphone