For the best experience use Mini app app on your smartphone
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ పరేడ్‌లో 12 విభాగాల నుంచి మొత్తం 78 మంది అథ్లెట్లు, అధికారులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారని ఐఓఏ వెల్లడించింది. ఇందులో భారత పతాకధారులుగా పీవీ సింధు, శరత్‌ కమల్ వ్యవహరించనున్నారు. టెన్నిస్ క్రీడాకారులు రోహన్ బోపన్న, సుమిత్ నాగల్, జూడో క్రీడాకారిణి తులికా మాన్, ఆర్చర్లు దీపికా కుమారి, తరుణ్‌దీప్ రాయ్, స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు.
short by Srinu / 08:04 pm on 26 Jul
For the best experience use inshorts app on your smartphone