For the best experience use Mini app app on your smartphone
పారిస్ ఒలింపిక్స్‌లో జులై 27న మధ్యాహ్నం 12.30 గంటలకు (IST) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్‌లో షూటర్లు ఎలవెనిల్ వలరివన్-సందీప్ సింగ్, రమిత-అర్జున్ బాబుటా పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు టెన్నిస్ క్రీడాకారులు శ్రీరామ్ బాలాజీ, రోహన్ బోపన్నలు తమ పురుషుల డబుల్స్ మొదటి రౌండ్ మ్యాచ్ ఆడనున్నారు. అలాగే రాత్రి 9 గంటలకు జరిగే పురుషుల హాకీ పూల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
short by Srinu / 09:48 pm on 26 Jul
For the best experience use inshorts app on your smartphone