బోయింగ్ 777 విమానాలకు నిర్వహణ సేవలు అందించే టర్కీ సంస్థ టర్కిష్ టెక్నిక్తో తమ లావాదేవీలను ముగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించిందని ఎయిర్ ఇండియా CEO కాంప్బెల్ విల్సన్ అన్నారు. దీనిపై "మేం టర్కిష్ టెక్నిక్కు ప్రత్యామ్నాయాలను కనుగొంటాం, ప్రజల మనోభావాలు గౌరవించాలనుకుంటున్నాం" అని ఆయన చెప్పారు. మరోవైపు జాతీయ భద్రత దృష్ట్యా టర్కీ ఎయిర్లైన్స్తో అగ్రిమెంట్ నిలిపేయాలని ఇండిగోకు కేంద్రం సూచించింది.
short by
/
01:06 am on
02 Jun