For the best experience use Mini app app on your smartphone
బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ 2025 మార్చి 31 నాటికి రూ.3.43 కోట్లకు పైగా ఉంది. పీఎం మోదీ ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం, ఇందులో ఎక్కువ భాగం (రూ.3,26,34,258) ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. పోస్టాఫీసు పొదుపు పథకమైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లోనూ ఆయన రూ.9,74,964 పెట్టుబడి పెట్టారు. ఆయన వద్ద రూ.3,10,365 విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి.
short by srikrishna / 05:01 pm on 17 Sep
For the best experience use inshorts app on your smartphone