దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం పీఎం నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9న నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అనుమతులు, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని వారు విన్నవించారు.
short by
srikrishna /
02:31 pm on
03 Dec