1960 మే 22న చిలీలోని వాల్డివియాలో సంభవించిన భూకంపం చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా పరిగణిస్తున్నారు. దీన్ని గ్రేట్ చిలీ భూకంపం అని కూడా పిలుస్తారు. ఈ భూకంపం తీవ్రత 9.5. ఇది దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భూకంపం కారణంగా 1,000-6,000 మంది చనిపోగా, 2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారని పలు రిపోర్ట్లు తెలిపాయి.
short by
/
08:25 pm on
30 Jul