For the best experience use Mini app app on your smartphone
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో తమ సోదరి కొడుకైన 17 రోజుల పసికందును చంపిన కేసులో నలుగురు మహిళలు అరెస్టయ్యారు. తమకు వివాహాలు కాకపోవడం, తమ సోదరికి రెండో కొడుకు పుట్టాడనే అసూయతో ఆ అక్కాచెల్లెళ్లు ఈ హత్య చేశారని తేలింది. నవజాత శిశువును బలి ఇవ్వడం వల్ల తమకు పెళ్లిళ్లు అవుతాయని వారు నమ్మారు. నిందితుల్లో ఒకరు ఆ శిశువును ఒడిలో పెట్టుకుని, పూనకం వచ్చినట్లు ఊగుతూ ఏవో మంత్రాలు జపించడం ఓ వీడియోలో కనిపించింది.
short by srikrishna / 11:38 am on 16 Nov
For the best experience use inshorts app on your smartphone