For the best experience use Mini app app on your smartphone
ఐపీఎల్ 2025లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 33, శశాంక్ సింగ్ 31* పరుగులతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 73*, దేవదత్ పడిక్కల్ 61 రన్స్ రాణించడంతో ఆర్సీబీ.. 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది ఐదో విజయం కావడం గమనార్హం.
short by / 08:08 pm on 20 Apr
For the best experience use inshorts app on your smartphone