For the best experience use Mini app app on your smartphone
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి తర్వాత లోక్‌సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిశారు. శ్రీనగర్‌లోని అబ్దుల్లా నివాసంలో జరిగిన వారి సమావేశం ఫోటోలను కాంగ్రెస్ షేర్ చేసింది. అంతకుముందు, శ్రీనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాహుల్ పరామర్శించారు. పాక్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా కేంద్రానికి మద్దుతు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
short by / 04:44 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone