For the best experience use Mini app app on your smartphone
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఏఐఎంఐఎం పిలుపుమేరకు హైదరాబాద్‌ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో చార్మినార్‌, మక్కా మసీదు ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం తీసుకున్న కఠిన నిర్ణయాలను తాను సమర్థిస్తున్నట్లు ఎంపీ చెప్పారు.
short by Bikshapathi Macherla / 04:13 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone