For the best experience use Mini app app on your smartphone
26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందిస్తూ, "మతం గురించి అడిగి మరీ ప్రజలను ఉగ్రవాదులు చంపారు. హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరు," అని చెప్పారు. ఈ సంఘటనపై ప్రజల హృదయాల్లో బాధ ఉందని అన్నారు. "మనం కోపంతో రగిలిపోతున్నాం. కానీ, దుష్టశక్తుల్ని అంతం చేయాలంటే సమాజంలో ఐక్యత అవసరం," అని తెలిపారు.
short by / 05:16 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone