For the best experience use Mini app app on your smartphone
పీఎం నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈసీఐ విచారణ చేపట్టింది. మతం, కులం, లేదా భాష ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు లేవనెత్తాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఈసీ ఆదేశించింది.
short by Sri Krishna / 01:30 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone