పీఎం నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈసీఐ విచారణ చేపట్టింది. మతం, కులం, లేదా భాష ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం ఆరోపణలు లేవనెత్తాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఈసీ ఆదేశించింది.
short by
Sri Krishna /
01:30 pm on
25 Apr