For the best experience use Mini app app on your smartphone
కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఎన్నికల జనరల్‌ పరిశీలకులను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవతేజ కలిశారు. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ పీసీ జాఫర్, పత్తికొండ, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల సాధారణ పరిశీలకుడు మీర్ తారీఖ్ అలీని ఆయన మర్యాద పూర్వకంగా కలిసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకుందామని తెలిపారు.
short by M Srinu / 03:43 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone