For the best experience use Mini app app on your smartphone
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ల బకాయిలు విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బకాయిలు విడుదల చేయాలంటే 20 % కమీషన్లు డిమాండ్ చేస్తోందని చెప్పారు. దీంతో విద్యా సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వెల్లడించారు. ఆమె ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
short by / 01:03 pm on 15 Sep
For the best experience use inshorts app on your smartphone