బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మూడు మృత దేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. సుమారు మరో 20 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. భవనం కూలిపోతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో వైరల్గా మారింది. 14 మందిని రక్షించామని, మరికొందరు గల్లంతయ్యారని బెంగళూరు తూర్పు డీసీపీ దేవరాజు తెలిపారు.
short by
Devender Dapa /
08:39 pm on
22 Oct