బంగ్లాదేశ్ మొదటి ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని కరెన్సీ నోట్ల నుంచి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం తొలగించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఆమె తండ్రి రెహమాన్ చిత్రాన్ని కరెన్సీ నోట్ల నుంచి తొలగిస్తామని నూతన ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఆయన చిత్రాలు తొలగించి మసీదులు, బౌద్ధ, హిందూ దేవాలయాల చిత్రాలు ముద్రించారు.
short by
/
11:21 pm on
01 Jun